వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు స్టాప్-వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రైవేట్, ఆర్టీసీ బస్సు డ్రైవర్లను ఆపి నీటితో ముఖం కడుక్కునేలా చేసి పంపిస్తున్నారు.
Comments
Loading comments...

