వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీపీ వృద్ధి రేటు 7.8% నమోదైన నేపథ్యంలో ‘స్వదేశీ’ మంత్రాన్ని పాటించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ వివాహాలకు దూరంగా ఉండాలని సూచించారు.
అత్యవసరం అయితే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. దేశీయ వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

