Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 1 నుంచి రేషన్ దుకాణాల్లో స్టీమ్ బియ్యం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 31, 2026 1:33 PM కాకినాడGeneral
ఆగస్టు 1 నుంచి రేషన్ దుకాణాల్లో స్టీమ్ బియ్యం - Udayam
జిల్లాలోని రేషన్ దుకాణాల్లో ఆగస్టు 1 నుంచి స్టీమ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ధాన్యాన్ని మిల్లింగ్‌కు ముందు ఆవిరితో ప్రాసెస్ చేయడం వల్ల గింజలు గట్టిపడి విరిగిపోకుండా ఉంటాయని వివరించారు. సాధారణ తెల్లబియ్యంతో పోలిస్తే స్టీమ్ బియ్యంలో బి-విటమిన్లు ఎక్కువగా నిల్వ ఉంటాయని తెలిపారు. నిల్వ సామర్థ్యం కూడా అధికంగా ఉండటంతో వినియోగదారులకు ప్రయోజనకరమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...