Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి: గవర్నర్ శుక్లా

నిహారిక రెడ్డి Jun 27, 2026 5:50 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
డ్రగ్స్‌కు దూరంగా ఉండండి: గవర్నర్ శుక్లా - Udayam Digital
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకుని యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. డ్రగ్-ఫ్రీ తెలంగాణ, డ్రగ్-ఫ్రీ ఇండియా సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులచే మత్తుపదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి జరుగుతున్న అవగాహన కార్యక్రమాలను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...