వార్తలకు తిరిగి వెళ్లండి
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం
రాజిత దేవి Jun 27, 2026 7:19 AM హైదరాబాద్ 5 viewsabout 2 hours ago

గిరిజన ప్రాంతాల్లో హై-రిస్క్ గర్భిణులను గుర్తించి, సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో భౌగోళిక సవాళ్లు ఉన్నా, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
అదనంగా 34 డయాలసిస్ కేంద్రాలు, 37 ఏకేఐ బెడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, సికిల్ సెల్, థలసేమియా వంటి వ్యాధులపై నిఘా పెంచి, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను విస్తరించాలని మంత్రి ఆదేశించారు.
Comments
Loading comments...