వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం కలివరపు పేటలోని షిర్డీ సాయి ఆలయ 18వ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి వైశ్యరాజు సత్యనారాయణ ఆదివారం తెలిపారు.
ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, పాలు,పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తామన్నారు.అనంతరం మధ్యాహ్నం అన్నసమారాధన ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

