Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వేర్ల మొరారింపుతో పింఛన్ దరఖాస్తుదారులు ఇబ్బందులు

Follow Udayam on Google
Mohammad Sep 09, 2026 4:59 PM అనంతపురంGeneral
సర్వేర్ల మొరారింపుతో పింఛన్ దరఖాస్తుదారులు ఇబ్బందులు - Udayam
గుత్తిలోని పలు వార్డు సచివాలయాలలో పింఛన్లు దరఖాస్తు సర్వర్లు మొరాయించడంతో పింఛన్లు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం సెప్టెంబర్ 7 నుండి 16 వరకు కొత్త పింఛన్ల స్వీకరణకు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఒకేసారి భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ (e-KYC) కోసం ప్రయత్నిస్తుండటంతో సర్వర్లపై ఒత్తిడి పెరిగి సైట్ నెమ్మదించిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...