Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్‌పై దాడి దుర్మార్గం: రసమయి బాలకిషన్

Follow Udayam on Google
sudheer Sep 11, 2026 6:23 PM కరీంనగర్General
సర్పంచ్‌పై దాడి దుర్మార్గం: రసమయి బాలకిషన్ - Udayam
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం సర్పంచ్ తిరుపతిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మండిపడ్డారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

Comments

G
Loading comments...