వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు, చిన్నారుల భద్రత , గంజాయి నిర్మూలనకు అధిక ప్రాధాన్యత కల్పించాలని
విజయనగరం జిల్లా SP ఎ.ఆర్.దామోదర్ సూచించారు.
మంగళవారం గజపతినగరం, పోలీసు స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల భద్రతకు, గంజాయి నియంత్రణకు పోలీసుశాఖ చేపడుతున్నచర్యలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

