వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారి ఖాతాలో రికార్డు వసూళ్లు

తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నిబంధనల మార్పుతో తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) ఒక్కరోజే రూ.96.97 కోట్ల రికార్డు స్థాయి విరాళాలు వచ్చాయి. బ్రేక్ దర్శన పరిమితిని ఏడాదికి ఒక్కసారిగా తగ్గిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఈ ఊహించని విరాళాల వరదకు కారణమైంది.
కొత్త నిబంధనలు అమలులోకి వచ్చేలోపే ఆన్లైన్, ఆఫ్లైన్ మార్గాల ద్వారా వేలాది మంది దాతలు పోటెత్తి భారీగా విరాళాలు సమర్పించారు.
Comments
Loading comments...