వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో గల దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపే లక్ష్యంగా ఈ విస్తరణ పనులు చేపట్టారు.
ఈ ప్లాంట్ విస్తరణ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏపీని పారిశ్రామికంగా ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

