Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం ఆలయ ఆదాయం రూ.5.45 కోట్లు

Sai kumar Jun 22, 2026 1:42 PM శ్రీశైలం 4 viewsabout 1 hour ago
శ్రీశైలం దేవస్థానానికి 27 రోజుల హుండీ లెక్కింపులో రూ.5,45,55,035 నగదు ఆదాయం లభించింది. భక్తులు 127.5 గ్రాముల బంగారం, 3.68 కిలోల వెండితో పాటు వివిధ దేశాల విదేశీ కరెన్సీని కూడా కానుకలుగా సమర్పించారు. ఈవో ఎం. శ్రీనివాసరావు పర్యవేక్షణలో పటిష్ట భద్రత మధ్య లెక్కింపు ప్రక్రియ జరిగింది. గత కొద్ది రోజులుగా భక్తుల తాకిడి పెరగడంతో హుండీ ఆదాయం ఆశాజనకంగా నమోదైందని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...