Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులతో ఎమ్మెల్యే ప్రయాణం

kumar Jun 22, 2026 1:15 PM అనంతపురం 9 viewsabout 1 hour ago
విద్యార్థులతో ఎమ్మెల్యే ప్రయాణం - Udayam Digital
మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సోమవారం తన పర్యటనలో భాగంగా ఒక ప్రైవేట్ పాఠశాల బస్సును ఆపి, విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల చదువు, యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. దేశానికి మంచి పేరు తెచ్చేలా ఎదగాలని విద్యార్థులను ఉత్సాహపరిచారు. అలాగే, బస్సు డ్రైవర్‌కు వాహనాన్ని జాగ్రత్తగా మరియు నిదానంగా నడపాలని సూచించి భద్రతపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...