Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై జాయింట్ కలెక్టర్ సూచన

Kumar Jun 22, 2026 12:06 PM విజయనగరం 2 viewsabout 3 hours ago
ప్రజా సమస్యలపై జాయింట్ కలెక్టర్ సూచన - Udayam Digital
ప్రజల వినతులను అధికారులు తమ సొంత సమస్యలుగా భావించి త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కె. హేమలత ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గృహ నిర్మాణం, ఆరోగ్య శాఖా నియామకాలు, భూ రీసర్వే, పాస్ పుస్తకాలు మరియు పిఎం కిసాన్ వంటి అంశాలపై వచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు. ప్రతి దరఖాస్తును చట్ట పరిధిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆమె అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...