వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి మల్లవీధిలోని శ్రీరామ దేవస్థానం భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త భీమరశెట్టి రాంకిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు దేవస్థానానికి న్యాయం చేయాలని కోరారు.
సమస్యను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాంకి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

