Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్‌ కాలువల్లో నీటి కరువు..

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 12:14 PM సూర్యాపేటGeneral
శ్రీరాంసాగర్‌ కాలువల్లో నీటి కరువు..  - Udayam
శ్రీరాంసాగర్‌ కాలువలు ఉన్నా సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోయే దశకు చేరుకోవడంతో పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే కాలువలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని అన్నదాతలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...