వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ లో కొందుర్గ్ మండలానికి రంగారెడ్డి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం లభించిందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి అన్నారు.
99.80 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. సహకరించిన మండల తహసీల్దార్ అజం అలీకి సన్మానం చేశారు. అలాగే బీఎల్ఎలు, జీపీలకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
