వార్తలకు తిరిగి వెళ్లండి

గరికపాడు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నవారితో పాటు కొత్తగా నమోదు చేసుకునే అభ్యర్థులు కూడా కౌన్సెలింగ్కు హాజరుకావచ్చని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది.
Comments
Loading comments...

