వార్తలకు తిరిగి వెళ్లండి
స్పీకర్ ను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్టం చేశారు.
తాను అనని మాటలను తనకు ఆపాదించడం సరికాదని, స్పీకర్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు స్పీకర్ ను ఉద్దేశించినట్లు భావిస్తే వాటిని ఉప సంహరించు కుంటున్నానని, ఈ విషయంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

