వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ-పుణె స్పైస్జెట్ విమానంలో ఏసీ పనిచేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేడి, ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు, గర్భిణి అవస్థలు పడ్డారని ప్రయాణికులు తెలిపారు.
సాంకేతిక సమస్యతో విమానం గంటల తరబడి ఆలస్యమైంది. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసి తెల్లవారుజామున 5 గంటలకు పుణెకు బయలుదేరింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి స్పైస్జెట్ క్షమాపణలు తెలిపింది.
Comments
Loading comments...

