వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలో జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ బి. హరిసింగ్ అధికారులను ఆదేశించారు. నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇంకుడు గుంతలు, పంటకుంటలు, బోరు రీఛార్జ్ పనులు చేపట్టాలని చెప్పారు. అనంతరం భూభారతి, ఓటరు జాబితా సవరణ, పెండింగ్ భూ సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...
