Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:05 AM నంద్యాలGeneral
శ్రీశైలంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు - Udayam
శ్రావణమాసం సందర్భంగా శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రంలో తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ జి. ప్రవీణ్‌ కుమార్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం జడ్జి దంపతులు శ్రీ స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...