వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల మండలం పేరాల శివాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కిలోల కుంకుమతో ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు.
ఆలయ అర్చకుడు కారంచేటి నగేష్ అమ్మవారి విశిష్టతను భక్తులకు వివరించి తీర్థప్రసాదాలు అందించారు.
Comments
Loading comments...

