వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుద్ర నక్షత్రం సందర్భంగా హనుమకొండ సిద్ధేశ్వరాలయంలో సోమవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయం శివనామస్మరణతో మార్మోగింది.
Comments
Loading comments...

