వార్తలకు తిరిగి వెళ్లండి

కడప టౌన్ అక్కయ్యపల్లెలోని అక్కదేవతల ఆలయంలో వారాహి అమ్మవారికి ఆషాఢ మాసం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 దీపాలతో రాజా వారాహి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా అభిషేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
Comments
Loading comments...

