వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి నదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ‘స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు’ థీమ్తో సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.
రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు కాలువలపై అధ్యయనం చేయాలని, కాలుష్య నియంత్రణకు రూ.100 కోట్లు కేటాయించడంతో పాటు వన్యప్రాణుల మరణాలపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ఆదేశించారు.
Comments
Loading comments...

