వార్తలకు తిరిగి వెళ్లండి
ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది ఐక్యత

ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు సంయుక్తంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతర రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు లేఖ రాశారు.
సాగులో 75 శాతం వాటా దక్షిణాదిదేనని, పంటకు కనీస ధర ₹25 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కోరారు.
Comments
Loading comments...