Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీకండక్టర్ రంగంలో భారత్ విప్లవం

కృష్ణ మూర్తి Jul 18, 2026 1:49 PM హైదరాబాద్about 2 hours ago
సెమీకండక్టర్ రంగంలో భారత్ విప్లవం - Udayam Digital
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మారుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సెమికాన్ 2.0 ద్వారా రాబోయే పన్నెండేళ్లలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాలపై ₹1,27,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పథకం కింద తెలంగాణలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రం ₹1,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు అందించిందని, ఇది రాష్ట్రంలో మొబైల్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...