Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం పై ఫిర్యాదు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 10:11 PM నాగర్ కర్నూల్General
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం పై ఫిర్యాదు - Udayam
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై కొండారెడ్డిపల్లి సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్య, ఉప సర్పంచ్ వేమారెడ్డి వంగూర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. కల్వకుర్తి మండలం తాండ్ర గేటు వద్ద శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై తాండ్ర గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన రాస్తారోకోను కొండారెడ్డిపల్లి గ్రామస్తులు చేసినట్లుగా చిత్రీకరించి వైరల్ చేసిన ఆ సోషల్ మీడియా ఖాతాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...