వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ఆర్ సీపీ కి సోషల్ మీడియానే ఫ్రంట్ వారియర్స్ అని వైసీపీ నాయకురాలు, బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష అన్నారు.
శుక్రవారం విజయనగరంలోని తోటపాలెం బొత్స క్యాంపు కార్యాలయం వద్ద సోషల్ మీడియా సభ్యులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియా సభ్యులు పార్టీ అభివృద్ధికి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో వైసీపీ నేతలు బొత్స సందీప్ పాల్గోన్నారు.
Comments
Loading comments...

