వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ కార్యకర్తలు , నాయకులు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని MLC బొత్స సత్యనారాయణ సూచించారు.
శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో వైసీపీ జిల్లా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

