వార్తలకు తిరిగి వెళ్లండి

చిలిపిచేడు మండలం సోమక్కపేట గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. సర్పంచ్ బెస్త దుర్గాచలం ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

