Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత నిధులతో రోడ్లకు మరమ్మతులు

Follow Udayam on Google
RAGHU Aug 24, 2026 9:43 PM శ్రీకాకుళంGeneral
సొంత నిధులతో రోడ్లకు మరమ్మతులు - Udayam
కంచిలిలోని మెయిన్‌ రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు చేరి ప్రమాదకరంగా మారుతోంది. నీటితో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిపై టీడీపీ యువనేత మాదిన ప్రదీప్‌కుమార్‌ స్పందించి సొంత నిధులతో గుంతలను పూడ్చివేశారు. తారు, చిప్స్, కంకర వేసి జేసీబీతో మరమ్మతులు చేయించారు.

Comments

G
Loading comments...