Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తింటివారి దాడిలో అల్లుడి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 7:18 AM జాతీయంGeneral
అత్తింటివారి దాడిలో అల్లుడి మృతి - Udayam
ఔటర్‌ దిల్లీలోని లక్ష్మీ పార్కులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వినయ్‌గుప్తా(31)ను అత్తింటివారు కొట్టిచంపినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో ఆమె తన కుటుంబసభ్యులను పిలిపించినట్లు పేర్కొన్నారు. చర్చల సమయంలో మాటామాట పెరిగి వినయ్‌పై దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...