వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ప్రాంతాల్లో పాలనను బలోపేతం చేసి, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. సొలస గ్రామంలో పంచాయతీ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.32 లక్షలు మంజూరు చేసిందని శుక్రవారం చెప్పారు.
ఈ నిధులతో గ్రామంలో మెరుగైన ప్రభుత్వ సేవలు, ప్రాథమిక వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

