వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణం జాండ్ర వీధికి చెందిన ఆలూరి రమణయ్య, వయస్సు 50 సంవత్సరాలు సంపులో పడి మృతి చెందినట్లు గూడూరు ఒకటవ పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. బేల్దారి పనికి బాలాజీ నగర్ కి వెళ్లి తిరిగి ఇంటికి రావడంతో బంధువుల ఇళ్లలో గాలించినట్లు అయినా అతని ఆచూకీ లభ్యం కాలేదు.
దీంతో వీరు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బాలాజీ నగర్ లో ఓ ఇంటి సంపులో పడి ఉన్న అతని మృతదేహాన్ని కనుగొన్నారు.
Comments
Loading comments...

