వార్తలకు తిరిగి వెళ్లండి

సన్న రకాలు పండించే రైతులు వచ్చే నెల 10వ తేదీలోపు తప్పకుండా ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసుకోవాలని దిలావర్పూర్ వ్యవసాయ అధికారి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
రైతులు సంబంధిత సంబంధిత డీలర్ వద్ద బిల్లు తీసుకుని ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం రూ.500 బోనస్ అర్హులైన రైతులకు మాత్రమే అందిస్తుందని స్పష్టం చేశారు. రైతులు గడువు లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
Comments
Loading comments...

