వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్గటూర్ మండలం సంకెనపెల్లిలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కోదురుపాక పూజ సతీష్, గుల్ల తిరుపతి, గాజుల రవి, భూస లక్ష్మణ్, పూదరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

