వార్తలకు తిరిగి వెళ్లండి

సంగం తహసీల్దార్గా పనిచేసి రిటైరైన గంటా సుశీలపై ఏసీబీ మోపిన అభియోగాలపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం DRO ఎన్. విజయ్కుమార్ను ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అభియోగాలపై సమగ్ర విచారణ నిర్వహించి మూడు నెలల్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Loading comments...

