Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగడిగుంటలో కలుషిత నీటి సరఫరా

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 11:41 AM గుంటూరుGeneral
సంగడిగుంటలో కలుషిత నీటి సరఫరా - Udayam
గుంటూరు సంగడిగుంట పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీ, బాపూజీనగర్‌లలో వారం రోజులుగా తాగునీటిలో మురుగునీరు కలిసి వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ కలుషిత నీటితో డయేరియా ప్రబలి ప్రాణనష్టం జరిగిన ఘటనలను గుర్తుచేసుకుంటూ, అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...