వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలోకి ఓ నాగుపాము చొరబడటంతో కలకలం రేగింది. తహసీల్దార్ గదిలోకి పాము రావడాన్ని గమనించిన అధికారులు, సిబ్బంది భయాందోళనతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అతడు చాకచక్యంగా పామును పట్టుకుని ఊరి చివరన ఉన్న పొదల్లో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

