వార్తలకు తిరిగి వెళ్లండి

మొయినాబాద్లో స్నేహితులను భయపెట్టేందుకు కట్లపాముతో ఆటలాడిన నవాబ్ అనే వ్యక్తి, పాము కాటుకు గురై మృతి చెందాడు. బొటనవేలిపై పాము కాటు వేసినా, ప్రమాదాన్ని గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడంతో విషం శరీరమంతా పాకింది.
వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Comments
Loading comments...

