Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీవో కు వినతి

Follow Udayam on Google
p.g.murthy Aug 03, 2026 12:23 PM మంచిర్యాలGeneral
సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీవో కు వినతి - Udayam
లక్షెట్టిపేట మండలంలోని అంకత్పల్లి గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఆ గ్రామ సర్పంచ్ లింగంపల్లి లత కోరారు. సోమవారం లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో మధుసూదన్ ను కలిసి పలు సమస్యలను వివరించారు. అన్ని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీడీవో అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కారకూరి ప్రదీప్ కుమార్, నాయకులు లింగంపల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...