Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు: ఎమ్మెల్యే

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 6:22 PM విజయనగరంGeneral
ప్రజాదర్బార్కు వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట రావు అధికారులను ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన 48 మంది ఆర్జీదారుల నుంచి వినతిపత్రాలను శుక్రవారం స్వీకరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

Comments

G
Loading comments...