వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొడపగల్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు BRS ఆధ్వర్యంలో శనివారం సమరభేరి సన్నాహక సమావేశం నిర్వహించారు. జుక్కల్ మాజీ MLA హన్మంత్ షిండే మాట్లాడుతూ
సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో నాయకులు కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజలకు వివరించాలని సూచించారు.
Comments
Loading comments...

