Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Jaipal Aug 26, 2026 8:43 PM నాగర్ కర్నూల్General
సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి - Udayam
తిమ్మాజి పేట్ మండల కేంద్రంలోని అవంచ గ్రామానికి చెందిన పాలమూరు మహేందర్ ను పోలీస్ స్టేషన్లో పని ఉంది అని పిలిపించి విచక్షణ రహితంగా కొట్టడం దుర్మార్గమని దీనిపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులను పై చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుంపల్లి అశోక్ డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేందర్ ను పరామర్శించి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు

Comments

G
Loading comments...