Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15న సంగారెడ్డిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
రూప దేవి Aug 10, 2026 4:54 PM సంగారెడ్డితెలంగాణ
ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్‌, సభా స్థలాన్ని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ పరిశీలించారు. పర్యటన ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించి అవసరమైన చర్యలపై సమీక్షించారు.

Comments

G
Loading comments...