వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
స్మార్ట్ బాటిల్ వినూత్న ఆవిష్కరణ

వైద్యులు సూచించిన సమయానికి మందులు వేసుకునేలా ధన్బాద్ డీఏవీ పాఠశాల పదో తరగతి విద్యార్థులు రూ.1,500తో స్మార్ట్ బాటిల్ను తయారు చేశారు. సమయానికి అలారం మోగడం ఇందులో ప్రత్యేకత.
వృద్ధులు, చదువురాని వారి సౌకర్యార్థం ఏ పూటకు ఆ పూట వేర్వేరు రంగుల ట్రేలు తెరుచుకునేలా దీనిని రూపొందించినట్లు విద్యార్థులు ఆదిత్యవర్మ, ప్రతీక్, యతన్ వీర్ తెలిపారు.
Comments
Loading comments...