వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో సర్పంచ్ దేవరాజు నూతన మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

