Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సర్పంచ్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 11, 2026 6:22 PM నాగర్ కర్నూల్General
స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సర్పంచ్ - Udayam
వెల్దండ మండలం ఉబ్బలగట్టు తండాలో అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ కేశ్యా నాయక్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...